తొలి మహిళా గూఢచారి (వ్యాసం ) – డా. శిరీష ఈడ్పుగంటి.
భారత స్వాతంత్ర్య సమర చరిత్ర పుటలను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, అవి ప్రధానంగా రెండు భిన్నమైన సిరా చుక్కలతో లిఖించబడినట్లు కనిపిస్తాయి. ఒకటి శాంతి, అహింస అనే మృదువైన మార్గమైతే, రెండవది రక్తం, త్యాగం మరియు సాయుధ పోరాటం అనే విప్లవ మార్గం. గాంధేయవాద పద్ధతులు ప్రపంచానికి సత్యాగ్రహం అనే … Continue reading →
