ప్రశాంత భారతం సంకల్పంగా…- (కవిత )-ముక్కమల్ల ధరిత్రీ దేవి
రక్తసిక్తమై రుధిరధారలతో నేల తడిసి.. పడతుల పసుపు కుంకుమలతో కలిసి ప్రవాహాలుగా మారిన ఆ క్షణం.. మనిషన్నవాడు ఎన్నటికీ మరువలేని దుర్దినం..! మతం అడిగి మరీ మట్టుబెట్టిన ఆ మారణహోమం.. చరిత్ర పుటలు ఎరుగని మాసిపోని మరకల అధ్యాయం..!! మధురస్మృతులు గాదు.. జీవితకాల వేదనలు పర్యాటకులకు మూటగట్టి ఇచ్చిన పెహల్గామ్ నరమేధమిది !! ఉగ్రవాదాన్ని మూలంలోనే … Continue reading →