భారత దేశంలో లింగ వివక్షత – ఆహార అభద్రత – మహిళ ఆరోగ్యం (వ్యాసం)- డా. మెట్టా ఉషా రాణి
భారత దేశంలో హైందవ ధర్మం ప్రకారం పున్నామ నరకం నుండి తల్లి తండ్రులను రక్షించేవాడు పుత్రుడు. 32 నరకాలలో ‘పుం’ అనే నరకం ఒకటి. తల్లి లేదా తండ్రి చనిపోతే తలకొరివి పెట్టి, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించే అర్హత కొడుకుకు మాత్రమే ఉంది. ‘శ్రాద్ధం లేదా పితృకార్యం వలన గతించిన తల్లి లేదా తండ్రికి స్వర్గప్రాప్తి … Continue reading →