సముద్ర యానంలో నారీమణులు(సంపాదకీయం )- అరసి శ్రీ
భారతదేశంలో ఏటా ఏప్రిల్ 5న జాతీయ సముద్ర దినోత్సవం (National Maritime Day) జరుపుకుంటారు. 1919లో ఇదే రోజున సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన “SS లాయల్టీ” అనే మొదటి భారతీయ నౌక ముంబై నుండి లండన్కు ప్రయాణం ప్రారంభించి, దేశ సముద్ర చరిత్రలో కీలక మైలురాయిని నెలకొల్పినందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1964 నుండి అధికారికంగా ఏప్రిల్ … Continue reading →
