ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘పదిహేడేళ్ళ ప్రరవే’ ఎనిమిదవ మహాసభలు
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘పదిహేడేళ్ళ ప్రరవే’ ఎనిమిదవ మహాసభల సందర్భంగా ‘ద్రావిడ సమాజ సాహిత్యాలు సారూప్యత – ఐక్యత – పోరాటం’ అనే అంశంపై 2026 ఫిబ్రవరి 07 & 08న రెండు రోజుల సదస్సును కెవిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, క్లస్టర్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేదిక ప్రాంగణానికి దివంగత రచయిత్రి, … Continue reading →
