“మూడుతరాలమనోగతం” (కథ)-మజ్జి భారతి
“వృద్ధాప్యమంతశిక్షమనుషులకుఇంకొకటిలేదు. దేవుడికినామీదఎప్పుడుదయవస్తుందో! నన్నెప్పుడుతీసుకొనివెళ్ళిపోతాడో! దేవుడికినామీదింకాకరుణరాలేదు. నలుగురికీచేసిపెట్టినచెయ్యి… ఇప్పుడెవరికేమీపెట్టలేక… ఎవరొచ్చినావాళ్లకేమైనాపెట్టాలంటేకోడలుమీదఆధారపడాలి. వాళ్ళకేదోఒకటిపెట్టమనిచెప్పాలి. ఇంటికెవరైనావస్తేతనచేతులతోవారికేమైనాపెట్టడానికిలేదు. ఎందుకంటే, ఇంట్లోఏమున్నాయోతెలియదు. ఏవన్నాచేసిపెట్టడానికిశరీరంసహకరించదు. కోడలికిచెబుదామంటేఏమనుకుంటుందోనన్నభయం. నచ్చినదితినడానికిలేదు. వయసుతోపాటుబి.పి, షుగరు… రెండూవచ్చాయి. అప్పటికీతనెంతోజాగ్రత్తగావుంటుంది. ఇవితినకూడదంటే, అవితినకుండాజాగ్రత్తగాఉంటుంది. అయినాకానీ, బంగాళాదుంప, చేమదుంపవేపుళ్లంటేతనకుచాలాఇష్టం. వాటినిచాలాబాగాచేసేదితాను. అలాంటిదిప్పుడు, వాటివాసనలుపీల్చుకొనిగడపాల్సివస్తోంది. ఇంట్లోఅవొండినప్పుడుమనసెంతలాగేస్తూఉంటుందో! కనీసంకొంచెంరుచిచూద్దామనిఉన్నా, కొడుకుకోడలుచూస్తేపెద్దగొడవఅవుతుందనినోరుకట్టుకొనికూర్చుంటుంది. వాటివాసనలుపీల్చుకొనిగడపాల్సివస్తోంది. అందరూఅంటారు, “బామ్మగారూ! మీరెంతోఅదృష్టవంతులు. ఈవయసులోకూడాఆరోగ్యాన్నిజాగ్రత్తగాకాపాడుకుంటున్నారని”. అనుకున్నదిచెయ్యలేనప్పుడు, ఎందుకీవయసు? … Continue reading →
